ఆర్ పి వి నేత చావా సుగుణమ్మకు ఘన నివాళి.......
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు)
అమరజీవి సిపిఐ సీనియర్ నేత చావా వెంకటేశ్వరరావు సతీమణి స్వతంత్ర సమరయోధురాలు చావా సుగుణ.90. అనారోగ్యంతో ఖమ్మంలోని కుమారుని నివాసంలో మరణించారు. భౌతిక దేహాన్ని స్వగ్రామమైన తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలోని స్వగ్రామంలో సందర్శనార్థం ఉంచారు. విషయం తెలిసిన రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ. కొక్కిరేణిలోని సుగుణమ్మ. నివాసనికి వెళ్లి భౌతిక దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా. తెలంగాణ సాయుధ పోరాటంలో. అమర జీవి కామ్రేడ్ చావా వెంకటేశ్వరరావు అడుగుజాడల్లో నడిచారని అలాగే దళాలకు భోజన వసతి సౌకర్యాలు...అందించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగ పాల్గొన్నారని.. ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కుమారుడు చావా వేణు వారి కుటుంబ సభ్యులకు ఆర్పివి అధినేత ప్రాఘాడ సానుభూతిని. తెలియజేసినారు .రాజ్యాంగ పరిరక్షణ వేదిక తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు. సయ్యద్ సైదా. పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ నజీరుద్దీన్.. అల్లాబకాష్. సుభాని తదితరులు నివాళులార్పించారు


Comments