వీరాయపల్లిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 100 శాతం పూర్తి.

సర్పంచ్ చిట్యాల వెంకటేష్.

వీరాయపల్లిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ 100 శాతం పూర్తి.

పెద్దమందడి,జూలై29: (తెలంగాణ ముచ్చట్లు)

పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ చిట్యాల వెంకటేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) కీలక పాత్ర పోషించారని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించారని కొనియాడారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేందుకు కృషి చేసిన బీఎల్‌ఓలను సర్పంచ్ చిట్యాల వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.