నేడే ఎర్రగట్టు వెంకన్న జాతర ప్రారంభం.

 కేతు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా స్వామి వార్ల కళ్యాణం రద్దు. 

నేడే ఎర్రగట్టు వెంకన్న జాతర ప్రారంభం.

 హసన్ పర్తి, మార్చ్ 02( తెలంగాణ ముచ్చట్లు):

 ప్రతి సంవత్సరం హోలీ పర్వదినం మొదలుకొని ఐదు రోజులపాటు ఎర్రగట్టు వెంకన్న నిర్వహించబడతాయి. ఈ సంవత్సరము హోలీ రోజున కేతు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా స్వామి వారి కళ్యాణం రద్దు  అయినట్లునిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్లు హసన్ పర్తి, భీమారం నుండి బయలుదేరి పెద్ద చక్రముల బండ్లు ఉదయం తిరుగుతాయని అన్నారు. జాతర సమయంలో కమిటీ లేకపోవడంపై భక్తులలో ఆందోళన నెలకొంది. ఉత్సవ కమిటీని ఇప్పటి వరకు నియమించకపోవడంతో విమర్శలకు దారితీస్తుంది. జాతర రేపే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి ప్రచారం చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి  కొణతం లక్ష్మీనారాయణ టిబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తాను ఆయన స్వగృహంలో పరామర్శించారు....
అధికారికంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి
మణిగిళ్ల ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం
15వ బెటాలియన్‌లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో హోలీ సంబురాలు
డాక్టర్ కాపా చంద్రకళను  సన్మానించిన లయన్స్ క్లబ్ జిల్లా  320ఈ గవర్నర్..
పేదల గుడిసెల కూల్చివేత అమానుషం