మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వాల్మీకి సంఘం
Views: 2
On
పెద్దమందడి,మార్చి9(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన బసరతి రాములు ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెల్టూర్ వాల్మీకి మహర్షి సంఘం (1989/859) సభ్యులు మృతుని కుటుంబ సభ్యులకు 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ..కష్టసమయంలో కుటుంబానికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి మహర్షి సంఘం సభ్యులు మల్లక్ సురేష్ కుమార్, బి. శ్రీను, సాఖ మన్నెం, బోయ దాసప్ప, భాసరతి బుచ్చయ్య, బసరతి బాలచంద్రయ్య, బసరతి మన్నెం కొండ, బసరతి రాజశేఖర్, బోయ చెన్నయ్య, బోయ శేఖర్, మల్లక్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 Mar 2026 21:47:26
మేడ్చల్–మల్కాజిగిరి, మార్చ్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, సమాజంలో వారికి సమాన గౌరవం మరియు హక్కులు కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా...


Comments