కాజీపేట్ లో రైల్వే ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు 

కాజీపేట్ మార్చి 3 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ జంక్షన్ పరిధిలో పనిచేస్తున్న రైల్వే ఉన్నత అధికారి లతోపాటు ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు చేయడంతో రైల్వే వర్గాలలో ఈ విషయం చర్చనీయంగా మారింది. కాజీపేట్ రైల్వే ట్రాక్ మైంటైనెన్స్ లో ఎలాంటి పనులు చేయకుండ నే బిల్లులు వసూలు చేసినట్లు సిబిఐ గుర్తించి చేశారు. ఇందులో ముగ్గురు ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ మెంటైనర్లు తో సహా ఒక సంస్థ లో పనిచేస్తున్న 8 మందిపై కేసు నమోదు అయిందని వారు తెలిపారు. రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జిపి సింగ్ తో పాటు సంధ్యా కన్స్ట్రక్షన్ ప్రజా ప్రతినిధులపై కేసు నమోదు చేసింది. నకిలీ అటెండెన్స్ రిజిస్టర్లు సృష్టించే పూసగించినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం
- జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీక  - యూనియన్లకు అతీతంగా వేడుక ఖమ్మం బ్యూరో, మార్చి 03(తెలంగాణ ముచ్చట్లు)  ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ  వార్షికోత్సవ వేడుకలు మంగళ...
వనపర్తిలో కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
కాజీపేట్ లో రైల్వే ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు 
చీర మెడకు చుట్టుకుని ప్రమాదవశాత్తు బాలిక మృతి
మీర్పేట్‌ హెచ్‌బి కాలనీలో హోలీ వేడుకల్లో భాగంగా కాముడి దహనం
మౌలాలి కమాన్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి
టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన