ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Views: 18
On
విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. జూన్ 7న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. రొటిన్ స్టోరీ అయినా శర్వానంద్, కృతి శెట్టి కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలాగే ఇందులో వీరిద్దరి యాక్టింగ్ ఆకట్టుకుంది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 22 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments