ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. జూన్ 7న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. రొటిన్ స్టోరీ అయినా శర్వానంద్, కృతి శెట్టి కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలాగే ఇందులో వీరిద్దరి యాక్టింగ్ ఆకట్టుకుంది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 22 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .