విద్యార్థుని, విద్యార్థులకు ఫోక్సో యాక్ట్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పై అవగాహన

-- జిల్లా మహిళా సాధికారిక జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి 

విద్యార్థుని, విద్యార్థులకు ఫోక్సో యాక్ట్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పై అవగాహన

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

 పెద్దమందడి మండలం మది గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా మహిళా సాధికారిక జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీవాణి పోక్సో యాక్ట్ 2012, సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి విద్యార్థిని, విద్యార్థులకు వివరించారు. రోజురోజుకు మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి తరుణంలో ఫోక్సో యాక్ట్ 2012 జీవితకాల శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు మాదకద్రవ్యాల పాడిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సైబర్ నేరాలపై బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై శ్రీవాణి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారిక కేంద్ర జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

 మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం(DHEW) జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి విద్యార్థినీ విద్యార్థులకు 

ఫోక్సో యాక్ట్ 2012 

 సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు గురించి వివరించడం జరిగింది

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .