కలెక్టర్ ను కలిసిన మీడియా పాయింట్ ప్రతినిధులు

కలెక్టర్ ను కలిసిన మీడియా పాయింట్ ప్రతినిధులు

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:

నూతనంగా ఏర్పడిన హసన్ పర్తి మీడియా పాయింట్ ప్రతినిధులు శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీకై వచ్చిన కలెక్టర్ ను మీడియా పాయింటు ప్రతినిధుల బృందం కలిసి గ్రామంలోని సమస్యలను, విలేకరుల సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మీడియా పాయింట్ అధ్యక్షుడు ఎలుక రాజు సదానందం, ప్రధాన కార్యదర్శి గోలే రవీందర్, ఉపాధ్యక్షుడు నద్దునూరి బాబు, కోశాధికారి తాళ్లపల్లి సాయికుమార్, వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ నెంబర్ కందుకూరి సంజీవ్, కమిటీ సభ్యులు కనుకుంట్ల సతీష్, గడ్డం సంపత్ లతోపాటు వేల్పుల ఓదెలు, చిరంజీవి లో ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .