మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ ఎంపీ నామ పరామర్శ

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ ఎంపీ నామ పరామర్శ

 

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని కొండాపూర్ లోని వారి నివాసం లో పురుషోత్తమ్ రెడ్డి చిత్ర పటం వద్ద ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు. మంత్రిని పరామర్శించిన వారిలో కార్తిక్ చిదంబరం, సురేష్ షట్కర్, శ్రావణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .