ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు.
Views: 0
On
పెద్దమందడి,జూలై11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని నమోదు పత్రాలను నింపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.ఓటరు జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాలు సక్రమంగా ఉండేలా ప్రతి అర్హుడైన ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నమోదు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పెద్దమందడి మండల అధ్యక్షుడు సేనాపతి, గ్రామ నాయకులు పురుషోత్తం రెడ్డి, కురుమూర్తి, విష్ణు, బ్రహ్మయ్య, స్టార్ శ్రీను తదితరులు పాల్గొని నమోదు పత్రాలను నింపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jul 2026 21:43:05
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...


Comments