25వ వార్డులో ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతo.
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు.
Views: 0
On
హుజురాబాద్, జూలై 7(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో నిర్వహించిన ఎస్ఐఆర్ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్రావు పాల్గొని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎల్వోలు (బి ఎల్ ఓ లు), బీఎల్ఏలు (బి ఎల్ ఏ లు), వార్డ్ ఆఫీసర్, కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Jul 2026 21:49:48
ఎల్కతుర్తి, జూలై 7( తెలంగాణ ముచ్చట్లు):
హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో మంగళవారం రోడ్డు ఇరువైపులా విస్తృత స్థాయిలో మొక్కలు...


Comments