25వ వార్డులో ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతo.
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు.
Views: 1
On
హుజురాబాద్, జూలై 7(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో నిర్వహించిన ఎస్ఐఆర్ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్రావు పాల్గొని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎల్వోలు (బి ఎల్ ఓ లు), బీఎల్ఏలు (బి ఎల్ ఏ లు), వార్డ్ ఆఫీసర్, కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments