మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆర్థిక సాయం.
Views: 0
On
పెద్దమందడి,జూలై11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురువ మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున బాధిత కుటుంబానికి రూ.5,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల–శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ అనుమంతు, మాజీ సర్పంచ్ సిద్దయ్య, వార్డు సభ్యులు కొంకలి నరేష్, లక్ష్మిరాజ్, మల్లయ్య, రాజశేఖర్ రెడ్డి, వెంకటయ్య, షౌకత్, పెద్ద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jul 2026 21:43:05
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...


Comments