కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.

కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురావేయాలి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.

హాసన్ పర్తి,డిసెంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు):

 హాసన్ పర్తి మండల గ్రామ పంచాయతీలో రెండవ విడత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 15 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ అభ్యర్థులు.కొత్తపల్లి,అర్వపల్లి గ్రామాలలో గ్రామపంచాయతీ సర్పంచులను ఆరు వార్డు మెంబర్లను ఒక ఉప సర్పంచి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలను  ఎమ్మెల్యే నాగరాజు తన సొంత నిధులతో మండల పార్టీ కాంగ్రెస్ నాయకులతో కలిసి అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తా ఏలాంటి సమస్యలు ఉన్న తనదృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు.గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మిగతా గ్రామాల్లో కూడా జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యాలకు గ్రామపంచాయతీ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ  ప్రభుత్వ పథకం ప్రజలకు అందని ద్రాక్షగానే టిఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిచ్చిందని కాంగ్రెస్ ప్రతి ఒక్క పథకం పేదలకు అందుతుందని మిగతా గ్రామ పంచాయతీలను కూడా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి తోడ్పడుదామని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ