రైతాంగానికి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

తుమ్మల విజ్ఞప్తి

రైతాంగానికి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

 సత్తుపల్లి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో మంగళవారం ఆయన కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ను కలిశారు.

ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన రెండు లక్షల టన్నుల యూరియా లోటును ఈ నెలలోనే భర్తీ చేయాలని, రాబోయే రబీ సీజన్‌లో ప్రతి నెలా రెండు లక్షల టన్నుల యూరియా నిరంతరాయంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. జియోపొలిటికల్ కారణాల వల్ల కొరత ఏర్పడినప్పటికీ, తెలంగాణ అవసరాలను తీర్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .