రాచకొండ కమిషనరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం

రాచకొండ కమిషనరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం

అంబర్‌పేట, సెప్టెంబర్ 17(తెలంగాణ ముచ్చట్లు):

రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అంబర్‌పేట కార్ హెడ్‌క్వార్టర్స్‌లో సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవ నసాగిందని, అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలో విజయవంతమవడంతో 1948సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తు చేశారు. అందుకే ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. WhatsApp Image 2025-09-17 at 4.40.30 PM
ప్రజా పాలనలో పారదర్శకత ఉండడం ద్వారా ప్రజలకు లాభాలు చేకూరుతాయని, శాంతి భద్రత పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజా ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ ఎస్ఓటి రమణ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీలు మనోహర్, శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ శ్యామ్ సుందర్, అదనపు డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .