శాంతినగర్ వాసులకు శుభవార్త

శాంతినగర్ వాసులకు శుభవార్త

*ఆర్ టిసి బస్ స్టాప్ మంజూరు అయింది*..

*20వార్డ్ కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు* 

వైరా ఎమ్మెల్యే కు  చైర్మన్
*కాపా చంద్రకళ మురళీకృష్ణకు శ్యాంబాబువరలక్ష్మి కృతజ్ఞతలు

 ఖమ్మం బ్యూరో,మార్చి 12 (తెలంగాణ ముచ్చట్లు) 

గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నా ఆర్ టిసి బస్ స్టాప్ మంజూరు అయింది, వార్డ్ కౌన్సిలర్ ఉండు వరలక్ష్మి, శ్యాంబాబు సమస్యను వైరా ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, శాంతినగర్ లో
 బస్ స్టాప్ ఏర్పాటు చేశారు, ఖమ్మం నుండి వైరా వచ్చే బస్సులు, వైరా నుండి ఖమ్మం వైపు వెళ్లే బస్సు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీస్ లు శాంతినగర్లో ఆగనున్నాయి, శాంతినగర్కు బస్ స్టాప్ ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్ కు వైరా మున్సిపాలిటీ చైర్మన్ కాపా చంద్రకళ మురళీకృష్ణ కుశ్యాంబాబు, వరలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు, 
పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య ప్రదాయిని, 20వ వార్డు కౌన్సిలర్ ఉండు వరలక్ష్మి, 
వైరా 20వ వార్డులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లోభాగంగా,గురువారం బోర్లు మరమ్మత్తు చేయించారు, మురికి కాలువలను శుభ్రం చేసి, తాగునీటి సరఫరా ట్యాంకులలో క్లోరినేషన్ చేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది. మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
​ఖమ్మం బ్యూరో, మార్చి 12(తెలంగాణ ముచ్చట్లు) వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇద్దరు యువ మిత్రులు తమ ఉదారతను చాటుకున్నారు....
నిజమైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం
ప్రజా సేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం!
కావూరి సాంబశివరావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం
శాంతినగర్ వాసులకు శుభవార్త
ఖమ్మంలో 'లైఫ్ లైన్ ఫౌండేషన్' టీ-షర్టు ఆవిష్కరణ
ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్టకు తుమ్మలకు ఆహ్వానం.