అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఎస్‌టీ బృందానికి సూచనలు.!

ఏసీపీ వసుంధర యాదవ్.

అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఎస్‌టీ బృందానికి సూచనలు.!

IMG-20251128-WA0021సత్తుపల్లి, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ శుక్రవారం డివిజన్‌లోని ఎస్‌ఎస్‌టీ తనిఖీ కేంద్రాన్ని సందర్శించి బృందం పనితీరును పరిశీలించారు. వాహనాల తనిఖీల విధానం, సిబ్బంది బాధ్యతల పంపిణీ, వీడియో చిత్రీకరణతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తున్న తీరు గురించి ఆమె సమీక్ష నిర్వహించారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి తనిఖీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఎన్నికలకు సంబంధించి ఏ రకమైన ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎస్‌టీ బృందానికి ఆమె సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!