లక్ష్మణ్ నాయక్ నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

లక్ష్మణ్ నాయక్ నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

 వేలేరు, నవంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలకేంద్రంలో మురవత్ లక్ష్మణ్ నాయక్ నివాసంలో నూతన గృహప్రవేశ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై లక్ష్మణ్ నాయక్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో గృహప్రవేశం ఒక ప్రత్యేకమైన ఆనంద క్షణమని పేర్కొన్నారు. ప్రజల సౌభాగ్య సంతోషాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.
ఈ వేడుకలో కత్తి సంపత్, బిల్లా యాదగిరి, పెద్ది నగేష్, జల్తారి శ్రీనివాస్, మల్లికార్జున్,సద్దాం హుస్సేన్, మంతపురి రాజు మరియు కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం