జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వనపర్తి బీఆర్ఎస్ నాయకులు

మాగంటి సునీతమ్మ గెలుపే లక్ష్యంగా ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వనపర్తి బీఆర్ఎస్ నాయకులు

-- జిల్లా బిఆర్ఎస్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్

వనపర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వనపర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి, స్థానికులందరికి మాగంటి సునీతమ్మకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. స్థానిక జనసమూహంలో మాగంటి కుటుంబం పట్ల ఉన్న అభిమానం, ఉత్సాహంతో వారు ప్రజలలో అవగాహన కల్పించారు.

రెహమత్ నగర్ ప్రాంతంలో నాయకులు మాగంటి సునీతమ్మదే  విజయం అని, జూబ్లీహిల్స్ ప్రజలు ముక్త కంఠంతో మద్దతు వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, పానుగంటి సురేష్ కుమార్, యస్. శ్రావణ్ కుమార్, జహంగీర్, అనుపటి రాము, ఇమ్రాన్, ఎలిశెట్టి వెంకటేష్, ముని కుమార్, అలీమ్, నందిమల్ల సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం