జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వనపర్తి బీఆర్ఎస్ నాయకులు

మాగంటి సునీతమ్మ గెలుపే లక్ష్యంగా ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వనపర్తి బీఆర్ఎస్ నాయకులు

-- జిల్లా బిఆర్ఎస్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్

వనపర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వనపర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి, స్థానికులందరికి మాగంటి సునీతమ్మకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. స్థానిక జనసమూహంలో మాగంటి కుటుంబం పట్ల ఉన్న అభిమానం, ఉత్సాహంతో వారు ప్రజలలో అవగాహన కల్పించారు.

రెహమత్ నగర్ ప్రాంతంలో నాయకులు మాగంటి సునీతమ్మదే  విజయం అని, జూబ్లీహిల్స్ ప్రజలు ముక్త కంఠంతో మద్దతు వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, పానుగంటి సురేష్ కుమార్, యస్. శ్రావణ్ కుమార్, జహంగీర్, అనుపటి రాము, ఇమ్రాన్, ఎలిశెట్టి వెంకటేష్, ముని కుమార్, అలీమ్, నందిమల్ల సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .