భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  

ముప్పు శ్రీనివాస్ రెడ్డి

భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  

నాగారం, నవంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):

నాగారం మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం గోధుమకుంట ఎలిఫెంట్ ఎంక్లేవ్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారుWhatsApp Image 2025-11-04 at 8.42.00 PM.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోంది. ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు నా వంతు కృషి కొనసాగుతుంది” అని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు.కార్యక్రమంలో గోధుమకుంట మాజీ ఎంపిటిసి మంచాల కిరణ్, జ్యోతి, ప్రవీణ్ కుమార్, కీసర మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమతి, మాజీ వార్డ్ మెంబర్ చీర శేఖర్, కందాడి శ్రీనివాస్ రెడ్డి, చీర శ్రీశైలం, కాలనీ అధ్యక్షులు నాగభూషణం, కోశాధికారి రాహుల్, ప్రసాద్, రాజేష్, అనిల్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పలు మంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .