చర్లపల్లి పుకట్ నగర్‌లో సి‌సి రోడ్డు పనుల పరిశీలన

నేమూరీ మహేష్ గౌడ్ 

చర్లపల్లి పుకట్ నగర్‌లో సి‌సి రోడ్డు పనుల పరిశీలన

చర్లపల్లి, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు) 

ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లి డివిజన్ పరిధిలోని పుకట్ నగర్‌లో జరుగుతున్న సి‌సి రోడ్డు పనులను బిఆర్ఎస్ పార్టీ నాయకుడు నేమూరీ మహేష్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన రోడ్లు, కాలువలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు అని తెలిపారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాలమ్మ, యాదయ్య, బస్వయ్య, ఆనంద్ రాజు, గణేష్, నర్సింహా, రమేశ్, రాజు, బాల్‌రాజు, కోటేశ్, రవి, అనిల్ కుమార్, రెడ్డి నాయక్, వినయ్, శేఖర్, రామ్, సురేష్, శ్రీనివాస్ నాయక్, లోకనాథ్, రాజశేఖర్, మధు, రఘు, హరీష్, నాగరాజు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .