తెలంగాణ ముచ్చట్లు కథనానికి స్పందించిన అధికారులు
Views: 6
On
వేలేరు,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల తుఫాన్ ప్రభావంతో వేలేరు మండలకేంద్రంలో ఏర్పడిన భారీ వరదల కారణంగా ఎల్లమ్మగుడి వాగు వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ అంశంపై “తెలంగాణ ముచ్చట్లు”లో ప్రచురితమైన వార్తకు అధికారులు వెంటనే స్పందించారు.
సంబంధిత శాఖ సిబ్బంది తక్షణమే పైపులైన్ను మరమ్మతు చేసి, మండలకేంద్రంలో తాగునీటి సరఫరా తిరిగి సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కోకుండా వేగంగా చర్యలు తీసుకున్న అధికారులకు, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన “తెలంగాణ ముచ్చట్లు” యాజమాన్యానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2025 22:04:22
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...


Comments