తెలంగాణ ముచ్చట్లు కథనానికి స్పందించిన అధికారులు

తెలంగాణ ముచ్చట్లు కథనానికి స్పందించిన అధికారులు

వేలేరు,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల తుఫాన్‌ ప్రభావంతో వేలేరు మండలకేంద్రంలో ఏర్పడిన భారీ వరదల కారణంగా ఎల్లమ్మగుడి వాగు వద్ద మిషన్‌ భగీరథ పైపులైన్‌ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ అంశంపై “తెలంగాణ ముచ్చట్లు”లో ప్రచురితమైన వార్తకు అధికారులు వెంటనే స్పందించారు.

సంబంధిత శాఖ సిబ్బంది తక్షణమే పైపులైన్‌ను మరమ్మతు చేసి, మండలకేంద్రంలో తాగునీటి సరఫరా తిరిగి సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కోకుండా వేగంగా చర్యలు తీసుకున్న అధికారులకు, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన “తెలంగాణ ముచ్చట్లు” యాజమాన్యానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం