బి.ఆర్.ఎస్ సీనియర్ కార్యకర్త అఖిల్ మృతి 

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

బి.ఆర్.ఎస్ సీనియర్ కార్యకర్త అఖిల్ మృతి 

పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త అఖిల్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్థానికంగా వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.

అఖిల్ కుటుంబసభ్యులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరచి కుటుంబానికి మద్దతుగా నిలిచారు.ఈ  కార్యక్రమంలో నందిమల్ల అశోక్ , గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు  హాజరై ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .