కలెక్టరేట్ లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

కలెక్టరేట్ లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

మహబూబాబాద్ జిల్లా:
అధికారులపై తప్పుడు కథనాలు రాస్తున్న ఆ నలుగురి నకిలీ విలేకర్లపై తీసుకోవాలని,ఆ నలుగురు జర్నలిస్ట్ ల మూలంగా ఇబ్బందులు పడుతున్నామని,వివరణ లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేస్తున్న ఆ నలుగురిపై  చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన అనంతరం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు పిర్యాదు చేసిన జిల్లా ఉద్యోగసంఘాల నాయకులు ఎన్జీవో,టీఎన్జీవో,డీపీఆర్వో*
రాజేంద్ర ప్రసాద్.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .