మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు

వనపర్తి,నవంబర్05( తెలంగాణ ముచ్చట్లు):

మాందాపురం గ్రామానికి చెందిన పుచ్చల పరమేశ్వర్ రెడ్డి  కుమారుడు మధు కుమార్ రెడ్డి నిన్న రాత్రి అనారోగ్య కారణంగా హైదరాబాద్‌లో మరణించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి  వెంటనే మాందాపురం గ్రామానికి వెళ్లి మధు కుమార్ రెడ్డి  భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ సమయంలో సంఘీభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, పాండురావు, దాసరాజుల భాస్కర్, రాచర్ల మహేశ్వర్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...
సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 
దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి 
కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 
మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు
ప్రమాదం అంచులో ఆగారం-ఘనపూర్ ప్రధాన రహదారి
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం