మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు

వనపర్తి,నవంబర్05( తెలంగాణ ముచ్చట్లు):

మాందాపురం గ్రామానికి చెందిన పుచ్చల పరమేశ్వర్ రెడ్డి  కుమారుడు మధు కుమార్ రెడ్డి నిన్న రాత్రి అనారోగ్య కారణంగా హైదరాబాద్‌లో మరణించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి  వెంటనే మాందాపురం గ్రామానికి వెళ్లి మధు కుమార్ రెడ్డి  భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ సమయంలో సంఘీభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, పాండురావు, దాసరాజుల భాస్కర్, రాచర్ల మహేశ్వర్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .