సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
Views: 17
On
జోగులాంబ గద్వాల,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్లకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలం శ్రీనివాసులు, డి.ఎం. పుష్పమ్మ, మార్కెట్ కమిటీ సెక్రెటరీ ఎల్లా స్వామి, మార్కెట్ కమిటీ సభ్యులు చిన్న కృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీకాంత్ జింకల, పాలి రుక్మానందరెడ్డి, బోరవెల్లి మస్తాన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ కమిటీ సిబ్బంది కూడా హాజరయ్యారు. కొత్త కేంద్రం ప్రారంభంతో పత్తి రైతులకు సౌకర్యవంతమైన, నాణ్యమైన కొనుగోళ్లు జరుగుతాయని అధికారులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Nov 2025 22:13:14
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం
ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...


Comments