రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ 

కాంస్య పతకం సొంతం

రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ 

వేలేరు, ఫిబ్రవరి 21 : (తెలంగాణ ముచ్చట్లు)

 సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ వేదికగా గత మూడు రోజులుగా నిర్వహించిన 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచి ఓపెన్ క్యాటగిరీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొన్న ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో కఠిన పోటీ మధ్య తన శక్తి, సామర్థ్యం, పట్టుదలతో పోరాడి విజయం సాధించడం విశేషం. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలో సేవలందిస్తూ, క్రీడలలోనూ తన సత్తా చాటడం ద్వారా సురేష్ కుమార్ వేలేరు మండలానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ విజయంతో వేలేరు పోలీస్ స్టేషన్ ప్రతిష్ట మరింత పెరిగింది. సహచర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికప్రజలు ఆయనను ఘనంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.IMG-20260221-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి
హనుమకొండ,ఫిబ్రవరి 21(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా గిరిజన భవనంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. సేవాలాల్ ఉత్సవ...
పీడిత వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ 
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని నాగ వైష్ణవి బంగారు పతకం
గుజ్జుల రాంగోపాల్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ 
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి 
వికలాంగులను గౌరవించని వారే అసలైన వికలాంగులు