ఘనంగా శరన్నవ రాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవ రాత్రి ఉత్సవాలు

 

 

 కాజిపేట్ తెలంగాణముచ్చట్లు

కాజీపేట నగరంలోని రహమత్ నగర్ వెంకటేశ్వర కాలనీలో పాక రాజయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతిరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం. కావ్య , సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ. శ్రీనివాస్ , కార్పొరేటర్ జక్కుల. రవీందర్ లు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాక. వేద ప్రకాష్, సాయి ,రాజిరెడ్డి, ప్రకాష్, రాజేష్ కుమార్, నాగుల కృష్ణ ,ఉదయ్, రెడ్యా నాయక్ ,వెంకట్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .