రణపాల మొక్కతో 150 వ్యాధులు దూరం: నిపుణులు

రణపాల మొక్కతో 150 వ్యాధులు దూరం: నిపుణులు

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

రణపాల మొక్క ద్వారా 150 వ్యాధులు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రణపాల ఆకులతో చేసిన కషాయాన్ని రోజూ ఉదయం తాగితే మూత్ర పిండాలలోని రాళ్లు కరిగిపోతాయి. రోజూ ఈ ఆకులు రెండు చొప్పున ఉదయం, సాయంత్రం నమిలితే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. హైబీపీ సైతం కంట్రోల్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం సమస్యలతో పాటు అల్సర్లను పోగొట్టే శక్తి దీనికి ఉంది. జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .