రణపాల మొక్కతో 150 వ్యాధులు దూరం: నిపుణులు
Views: 13
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
రణపాల మొక్క ద్వారా 150 వ్యాధులు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రణపాల ఆకులతో చేసిన కషాయాన్ని రోజూ ఉదయం తాగితే మూత్ర పిండాలలోని రాళ్లు కరిగిపోతాయి. రోజూ ఈ ఆకులు రెండు చొప్పున ఉదయం, సాయంత్రం నమిలితే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. హైబీపీ సైతం కంట్రోల్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం సమస్యలతో పాటు అల్సర్లను పోగొట్టే శక్తి దీనికి ఉంది. జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments