ఇదెక్కడి రచ్చ.. అందంగా ఉందని పరాగ్వే స్విమ్మర్‌ను ఒలింపిక్స్ నుంచి పంపేశారంట?

ఇదెక్కడి రచ్చ.. అందంగా ఉందని పరాగ్వే స్విమ్మర్‌ను ఒలింపిక్స్ నుంచి పంపేశారంట?

 ప్రస్తుతం పారిస్‌లో 2024 ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా సాగుతున్నాయి. జులై 26 నుంచి ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో ఎంతోమంది విజేతలుగా తమ సత్తా చాటుతున్నారు. అలాగే, పలు వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో వార్త కూడా క్రీడా ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో పారిస్ ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి తిరిగి పంపినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆమె అందం కారణంగానే బయటకు పంపిచారనే ప్రచారం జరిగింది. ఆమె అందంతో జట్టులోని ఇతర ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తోందని కూడా చెవుతున్నారు. అయితే, దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇస్తూ.. ఇలాంటి వార్తలు తప్పంటూ చెప్పుకొచ్చింది
ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక కథనంలో, ‘నన్ను ఎవరు పంపించలేదు. అలాగే ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దంటూ రాసుకొచ్చింది. అయితే, లువానా తన అందం కారణంగా పలు చర్చలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఆమెను క్రీడా గ్రామం నుంచి బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .