ప్రపంచ సైబర్‌ భద్రత సూచీ- 2024లో భారతదేశానికి ఒకటో అంచె హోదా!

ప్రపంచ సైబర్‌ భద్రత సూచీ- 2024లో భారతదేశానికి ఒకటో అంచె హోదా!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు) 2024 సంవత్సరానికి ప్రచురించిన గ్లోబల్ సైబర్‌ సెక్యూరిటీ ఇండెక్స్(జీసీఐ)లో అగ్రస్థానాన్ని (టైర్1 హోదా) సాధించి భారతదేశం తన సైబర్ భద్రత సంబంధిత కృషిలో ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది.

* అసాధారణ రీతిలో 100 పాయింట్లకు 98.49 స్కోరును దక్కించుకుని, ప్రపంచంలోకెల్లా సైబర్ సెక్యూరిటీ సంబంధిత విధానాల్లో దృఢమైన నిబద్ధతను చాటిచెబుతూ, ‘ఆదర్శప్రాయ దేశాల’ సరసన స్థానాన్ని సంపాదించింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!