చైనా జెండాతో పాకిస్థాన్ ఆటగాళ్లు...
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్!
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో చైనాపై భారత హాకీ జట్టు విజయం సాధించింది.
* ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు స్టేడియంలో చైనాకు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకొని కూర్చున్నారు.
* సెమీస్ లో చైనా చేతిలో ఓడిన పాక్ జట్టు, 3వ స్థానం కోసం జరిగిన పోరులో గెలిచాక ఫైనల్ ను వీక్షించింది.
* చైనాపై భారత్ 1-0తో విజయం సాధించింది.
* ఈ ఫోటోలపై “ఇది పాక్ కు బాధ కలిగించే క్షణం" అని ఒకరు, "వారు తమ స్పాన్సర్లకు మద్దతిస్తున్నారు" అని మరో యూజర్ కామెంట్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments