చైనా జెండాతో పాకిస్థాన్ ఆటగాళ్లు...
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్!
Views: 3
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో చైనాపై భారత హాకీ జట్టు విజయం సాధించింది.
* ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు స్టేడియంలో చైనాకు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకొని కూర్చున్నారు.
* సెమీస్ లో చైనా చేతిలో ఓడిన పాక్ జట్టు, 3వ స్థానం కోసం జరిగిన పోరులో గెలిచాక ఫైనల్ ను వీక్షించింది.
* చైనాపై భారత్ 1-0తో విజయం సాధించింది.
* ఈ ఫోటోలపై “ఇది పాక్ కు బాధ కలిగించే క్షణం" అని ఒకరు, "వారు తమ స్పాన్సర్లకు మద్దతిస్తున్నారు" అని మరో యూజర్ కామెంట్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Jun 2025 20:57:49
పటాన్చెరు, తెలంగాణ ముచ్చట్లు:
పటాన్చెరు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్...
Comments