భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్... 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు!
Views: 19
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
★బంగ్లాదేశ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు.
★భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ, వారు జీరో పాయింట్లో నిలబడి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
★భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు లోని కూచ్ బెహార్లో ఉన్న సితాల్కుచిలోని పఠంతులిలో శుక్రవారంసాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు...
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments