మహిళను తాకి, కన్ను కొట్టినందుకు ₹15000 జరిమానా
ముంబై కోర్టు సంచలన తీర్పు!
Views: 11
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* మహిళల అణుకువకు భంగం కలిగించడం, అనుచితంగా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం.
* ఇలాంటి నేరానికి పాల్పడిన మహ్మద్ కైఫ్ ఫకీర్ అనే వ్యక్తిని ముంబై కోర్టు దోషిగా తేల్చింది.
* అతను ఓ మహిళను అసభ్యంగా తాకడమే కాకుండా కన్నుకొట్టాడు.
* ఈ కేసు విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.
* మొదట యావజ్జీవశిక్ష విధించాలని భావించిన కోర్టు, అతని భవిష్యత్తు దృష్ట్యా ₹15,000 జరిమానా విధించింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments