మహిళను తాకి, కన్ను కొట్టినందుకు ₹15000 జరిమానా

ముంబై కోర్టు సంచలన తీర్పు!

మహిళను తాకి, కన్ను కొట్టినందుకు ₹15000 జరిమానా

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* మహిళల అణుకువకు భంగం కలిగించడం, అనుచితంగా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం.

* ఇలాంటి నేరానికి పాల్పడిన మహ్మద్ కైఫ్ ఫకీర్ అనే వ్యక్తిని ముంబై కోర్టు దోషిగా తేల్చింది. 

* అతను ఓ మహిళను అసభ్యంగా తాకడమే కాకుండా కన్నుకొట్టాడు. 

* ఈ కేసు విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 

* మొదట యావజ్జీవశిక్ష విధించాలని భావించిన కోర్టు, అతని భవిష్యత్తు దృష్ట్యా ₹15,000 జరిమానా విధించింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .