77 వసంతాల 78వ స్వాతంత్య్ర దినోత్సవం

77 వసంతాల 78వ స్వాతంత్య్ర దినోత్సవం

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

న్యూ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద నేడు జరిగే  భారతదేశ 77 వసంతాల 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని  జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం ఇతివృత్తం వికసిత్ భారత్ -2047. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పునరుత్తేజాన్ని అందించడానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 
 ఎర్రకోటలో జరిగే ఈ  వేడుకలను చూసేందుకు సుమారు 6 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. యువకులు, గిరిజనులు, రైతులు, మహిళలు, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సహాయంతో వివిధ రంగాలలో రాణించిన వారు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .