మాజీ ప్రధాని వాజపేయికి మోదీ నివాళి
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా సదైవ్ అటల్ వద్ద శ్రద్దాంజలి ఘటించారు. పుష్పగుచ్ఛాలు సమర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
* ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments