ఏకకాలంలో ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు!

జమిలి ఎన్నికలు-మంత్రిమండలి ఆమోదం!

ఏకకాలంలో ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*దేశంలో ఏకకాలంలో ఎన్నికలు* నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే!

*ఏకకాల ఎన్నికలు: ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు*

1951, 1967 మధ్య ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి..

*లా కమిషన్:* 170వ నివేదిక (1999): అయిదేళ్లలో లోక్‌సభతో పాటు అన్ని శాసనసభలకు ఒకే ఎన్నికలు.

*పార్లమెంటరీ కమిటీ 79వ నివేదిక (2015):* రెండు దశల్లో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన పద్ధతులపై సూచన.

 *రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన* ఉన్నత స్థాయి కమిటీ రాజకీయ పార్టీలు, నిపుణులతో సహా భాగస్వాములందరితో విస్తృతంగా చేపట్టిన సంప్రదింపులు 

* ఈ నివేదిక https://onoe.gov.in అందుబాటులో ఉంటుంది

* దేశంలో ఏకకాల ఎన్నికలకు విస్తృత మద్దతు ఉందని ఈ అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి.

*సిఫార్సులు, ముందుకెళ్లే మార్గం:*

_రెండు దశల్లో అమలు_

*మొదటి దశ:* లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి.

*రెండో దశ:* సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను (పంచాయతీ, మునిసిపాలిటీలు) నిర్వహించాలి. 

* అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా

* దేశవ్యాప్తంగా సవివరమైన చర్చలు. 

* అమలు కోసం ఒక గ్రూపును ఏర్పాటు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .