ప్రతీ ఇంటికి పి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద సాయం

-బాధితులందరినీ ఆదుకునే బాధ్యత మంత్రి పొంగులేటిది

ప్రతీ ఇంటికి పి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద సాయం

IMG-20240915-WA0043ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

తిరుమలాయపాలెం మండలంలో వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికీ వరదసాయం బాధిత కుటుంబాలకు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల పరిధిలోని కాకరవాయి జూపేడ బంధం పల్లి తిప్పారెడ్డిగూడెం రాకాసి తండా గ్రామంలో 5000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాల కిట్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా శివరామకృష్ణ రామసహాయం నరేష్ రెడ్డి వరద ముంపునకు నష్టపోయిన ప్రతీ కుటుంబాని ప్రభుత్వ సాయంతో పాటు మంత్రి పొంగులేటి సాయం కూడా బాధిత కుటుంబాలకు ఆదుకుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మద్దులపల్లి రైతు మార్కెట్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఉన్నం రాజశేఖర్ తాటికొండ కిరణ్ మాజీ జెడ్పిటిసి బెల్లం శ్రీను మాజీ ఎంపీపీలు బోడ మంగీలాల్ కొప్పుల అశోక్ పోట్ల కిరణ్ సిరిగిరి ఉపేందర్ జడల నగేష్ వెన్నాం సుధాకర్ రెడ్డి మిరియాల విక్రమ్ రెడ్డి యువజన నాయకులు దూదిమెట్ల వెంకట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .