ప్రజల ఆశలు నెరవేర్చేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే...

గోదావరిఖని సభలో భట్టి!

ప్రజల ఆశలు నెరవేర్చేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే...

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. గోదావరిఖని సభలో ఆయన మాట్లాడుతూ.. పీపుల్స్‌ ప్రజాయాత్ర సమయంలో రామగుండంలో ఆరు రోజుల పాటు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఆ పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. ఏ ఆశయం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవి నెరవేరలేదని ప్రజలు బాధపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా పనిచేస్తుందన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .