నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ రఘురాo రెడ్డి పర్యటన
Views: 9
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
జిల్లా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గురువారం కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం 10:30గంటలకు దంతెలబోరు చేరుకుంటారు. ఆ తర్వాత జగన్నాదపురం లో పర్యటించి.. పాల్వంచలో వినాయక మండపాల్లో, పెనగడప లో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేస్తారు. రాంపురం తో పాటు పలు చోట్ల కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి కలుస్తారు. పరామర్శలు నిర్వహిస్తారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments