వయనాడ్ లో రేపు నామినేషన్ వేయనున్న ప్రియాంక.
Views: 9
On
తెలంగాణ ముచ్చట్లు,న్యూ ఢిల్లీ
కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా బుధవారం నామినేషన్ వేయనున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రం కాల్పేటలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు.ఆమె వెంట కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ,పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు,సీనియర్ నేతలు పాల్గొననున్నారు.*
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments