రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన మోజర్ల ఉద్యానవన కళాశాల విద్యార్థులు

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన మోజర్ల ఉద్యానవన కళాశాల విద్యార్థులు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

 వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో మోజర్ల ఉద్యానవన కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

 వివిధ అథ్లెటిక్స్ విభాగాలలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.

యు/23 బాలుర విభాగంలో షార్ట్పుట్ డిస్కస్ త్రోళ్లలో ఏ అరుణ్ కుమార్ ప్రథమ స్థానం.

యు/23 బాలికల విభాగంలో లాంగ్ జంప్ లో జి హారిక ప్రథమ స్థానం.

 పురుషుల విభాగంలో పరుగులో 1500 మీటర్స్ లో 

 పి.వంశీకృష్ణ ప్రథమ స్థానంలొ నిలిచారు.

 విజేతలు రేపు 17 18 తేదీ లలో మెదక్ జిల్లాలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారాని అలాగే రాష్ట్రస్థాయిలో జరుగు పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి కళాశాలకు మరియు వనపర్తి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని.

అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ ఏ డాక్టర్ రాజశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ పూర్ణిమ మిశ్రా ఫిజికల్ డైరెక్టర్ మహేష్ పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .