క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు 

క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)

చింతకాని మండల కేంద్రంలో శనివారం నాడు కిలారు జగన్మోహనరావు మామిడి తోటలో ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు ప్రభు విందు భోజనాల కార్యక్రమం చింతకాని మండల తాసిల్దార్ బాబ్జీ ప్రసాద్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు హాజరై ఏసు ప్రభువు గురించి ఆయన నడిచిన శాంతి మార్గం గురించి సందేశం అందించారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రతి ఒక్కరూ సేవాభావంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ -- దాతలు రత్నం నాగలక్ష్మి- ధన విజయ్ గౌడ్ దంపతులు పెద్దమందడి,డిసెంబర్27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మాదిగట్ల–మోజర్ల...
జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి  
క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు 
దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు
గ్రామ అభివృద్ధికి ముందడుగు..
బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..
మున్సిపల్ సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధం.!