క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు 

క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)

చింతకాని మండల కేంద్రంలో శనివారం నాడు కిలారు జగన్మోహనరావు మామిడి తోటలో ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు ప్రభు విందు భోజనాల కార్యక్రమం చింతకాని మండల తాసిల్దార్ బాబ్జీ ప్రసాద్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు హాజరై ఏసు ప్రభువు గురించి ఆయన నడిచిన శాంతి మార్గం గురించి సందేశం అందించారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .