బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..

బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)

మండల పరిధిలోని జూపెడ గ్రామానికి చెందిన బొల్లికొండ వెంకటేశ్వర్లు (50) తన వ్యవసాయ క్షేత్రంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి,వెంకటేశ్వర్ల పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లంజపల్లి శ్రీనివాస్, ఇందుర్తి మల్లారెడ్డి, తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, బొల్లికొండ మల్లయ్య, అంబాల రామ్మూర్తి, నరేష్, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రతి ఒక్కరూ సేవాభావంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ -- దాతలు రత్నం నాగలక్ష్మి- ధన విజయ్ గౌడ్ దంపతులు పెద్దమందడి,డిసెంబర్27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మాదిగట్ల–మోజర్ల...
జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి  
క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు 
దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు
గ్రామ అభివృద్ధికి ముందడుగు..
బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..
మున్సిపల్ సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధం.!