ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలు

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలు

ధర్మసాగర్,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన పాలనా దార్శనికత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో వాజ్‌పేయి చేసిన కృషిని వారు గుర్తు చేశారు.
ఈ వేడుకల్లో పెసరు వెంకటేష్, ననుబాల కుమారస్వామి, హరిష్, వెంకటేష్, శివ, బిక్షపతి, సర్వేశ్, ప్రసాద్, వెంకటస్వామి, రాజు, రాజు, రాకేష్, సంజీవ్, మహేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.IMG-20251225-WA0143

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .