కండక్టర్ పై దాడి చేసిన వారిపై చర్యలు

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 23, తెలంగాణ ముచ్చట్లు;

బుధవారం ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ భాగ్యలక్ష్మి  ఎక్సప్రెస్ బస్సు తో  మణుగూరు నుండి ఖమ్మం వస్తుండగా రోటరీ నగర్ వద్ద ఒక ద్విచక్ర వాహనం పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి కండక్టర్ పై దాడి చేయగా, అట్టి విషయమై కండక్టర్ ఆదిలక్ష్మి  ఖానాపురం పోలీస్ స్టేషన్ వద్ద కంప్లైంట్ ఇవ్వగా,  ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ వెంటనే స్పందించి, ఖానాపురం  హవేలీ పోలీస్ స్టేషన్ సిఐ తో మాట్లాడి  అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆన్ డ్యూటీ ఆర్టీసీ ఉద్యోగులపై ఇలాంటి దాడు చేసిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకుని పడతాయని తెలియజేసినారు, ఈ విషయమే ఖానాపురం పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయబడినది.  ప్రజలు మరి మరియు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం