సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.

సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.

హుజురాబాద్,మే 22(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శ్రీ ఎం.వి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని పాల్గొని భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలతో జయంతి వేడుక చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో  కమిషనర్ కిషన్ , మేనేజర్ భూపాల్ రెడ్డి , రమేష్ , కిరణ్ , వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, ఆఫీస్ సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్.
ఎల్కతుర్తి , మే 22 (తెలంగాణ ముచ్చట్లు): ఇందిరానగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రామపంచాయతీ భవన పనులను నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టర్‌పై...
సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.
గ్రామస్తులతో కలిసి మంటలను ఆర్పిన సర్పంచ్ సంపత్.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.
సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.
శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.