జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం

స్టేషన్‌ ఘనపూర్‌, నవంబర్‌ 07 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్టీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని కృష్ణానగర్‌ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఘనంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్‌ కొలిపాక సతీష్ (భీమ్ దేవరపల్లి జై బాపు – జై భీం – జై సంవిధాన్ ఇంచార్జ్‌) ప్రధానంగా పాల్గొన్నారు.

అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు చిదిరాల స్వరూప, మార్కెట్ వైస్ చైర్మన్ స్రవంతి రెడ్డి, ముత్తయ్య, రవీంద్రాచారి, లక్మన్, పొన్న శ్రీకాంత్, సింగారపు సంతోష్, బాలస్వామి, నాగలక్ష్మి, సుబ్బలక్ష్మి, శ్రీలత, స్నేహాలత, స్వప్న, అన్నపూర్ణ, కళావతి తదితరులు పాల్గొన్నారు.

ప్రచారం సందర్భంగా ప్రజలలో ఉత్సాహం నెలకొంది.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు విజయం సాధించాలని పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు) వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్...
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం