విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగిస్తున్న సిబ్బంది

విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగిస్తున్న సిబ్బంది
ప్రజా బాటలో పాల్గొన్న విద్యుత్ సిబ్బంది

 కాజీపేట్ జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు3)

 విద్యుత్ శాఖ ఏ ఈ చందులాల్ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని కాజీపేటలో మంగళవారం నిర్వహించారు. ప్రజా బాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాజీపేటలోని శాంతినగర్ కాలనీలో విద్యుత్ శాఖ బృందం విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను  తొలగించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ ల పరిసర ప్రాంతాల చుట్టు మొలచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచారు ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈ చందులాల్ తో పాటు ఫోర్ మెన్ మహమ్మద్ అలీ లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లైన్ మెన్ రాము, శ్రీనివాస్, శ్రావణ్, బి. రాజు, సందీప్, వెంకన్న, సతీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News