విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగిస్తున్న సిబ్బంది

విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగిస్తున్న సిబ్బంది
ప్రజా బాటలో పాల్గొన్న విద్యుత్ సిబ్బంది

 కాజీపేట్ జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు3)

 విద్యుత్ శాఖ ఏ ఈ చందులాల్ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని కాజీపేటలో మంగళవారం నిర్వహించారు. ప్రజా బాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాజీపేటలోని శాంతినగర్ కాలనీలో విద్యుత్ శాఖ బృందం విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను  తొలగించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ ల పరిసర ప్రాంతాల చుట్టు మొలచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచారు ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈ చందులాల్ తో పాటు ఫోర్ మెన్ మహమ్మద్ అలీ లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లైన్ మెన్ రాము, శ్రీనివాస్, శ్రావణ్, బి. రాజు, సందీప్, వెంకన్న, సతీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .