విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగిస్తున్న సిబ్బంది
Views: 20
On
కాజీపేట్ జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు3)
విద్యుత్ శాఖ ఏ ఈ చందులాల్ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని కాజీపేటలో మంగళవారం నిర్వహించారు. ప్రజా బాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాజీపేటలోని శాంతినగర్ కాలనీలో విద్యుత్ శాఖ బృందం విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ ల పరిసర ప్రాంతాల చుట్టు మొలచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచారు ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈ చందులాల్ తో పాటు ఫోర్ మెన్ మహమ్మద్ అలీ లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లైన్ మెన్ రాము, శ్రీనివాస్, శ్రావణ్, బి. రాజు, సందీప్, వెంకన్న, సతీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments