పెనుబల్లిలో సంక్షేమ చెక్కుల పంపిణీ.

పెనుబల్లిలో సంక్షేమ చెక్కుల పంపిణీ.

సత్తుపల్లి, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

పెనుబల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మండలంలో మొత్తం 38 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రూ. 11 లక్షల 51 వేల 500 విలువతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం 101 చెక్కులు అందజేశారు.IMG-20260122-WA0057ఈ చెక్కుల ద్వారా ఎస్సీ: 25 మంది, బీసీ: 62 మంది, బీసీఈ: 1 మంది, ఈబీసీ: 13 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, మొత్తం చెక్కుల విలువ కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్. బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్.
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు): దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...
కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి సుడిగాలి పర్యటన.!
గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి చిత్రపటానికి పూలమాల
అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
మానవత్వమే “ఫాదర్ జెరోమ్" మార్గం
బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి