పెనుబల్లిలో సంక్షేమ చెక్కుల పంపిణీ.

పెనుబల్లిలో సంక్షేమ చెక్కుల పంపిణీ.

సత్తుపల్లి, జనవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

పెనుబల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మండలంలో మొత్తం 38 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రూ. 11 లక్షల 51 వేల 500 విలువతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం 101 చెక్కులు అందజేశారు.IMG-20260122-WA0057ఈ చెక్కుల ద్వారా ఎస్సీ: 25 మంది, బీసీ: 62 మంది, బీసీఈ: 1 మంది, ఈబీసీ: 13 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, మొత్తం చెక్కుల విలువ కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .